సరిగా ఆడలేదని బూతులు తిట్టాడు... విరాట్ కోహ్లీపై బీసీసీఐకి రవిచంద్రన్ అశ్విన్ ఫిర్యాదు...
First Published Sep 28, 2021, 3:52 PM ISTఇంగ్లాండ్ టూర్లో రవిచంద్రన్ అశ్విన్కి మొదటి నాలుగు టెస్టుల్లోనూ చోటు దక్కకపోవడం ఆ సమయంలో హాట్ టాపిక్ అయ్యింది... ఆ సమయంలోనే భారత సారథి విరాట్ కోహ్లీకి, రవిచంద్రన్ అశ్విన్కి గొడవైందని కొన్ని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలు వట్టి పుకార్లు కాదని, వాటిల్లో నిజం ఉందని తెలుస్తోంది...