జనవరి 1, 2025 నుంచి ఇండియాలో బిజినెన్లు కఠినమైన జీఎస్టీ నిబంధనలతో నిర్వహించాల్సి ఉంటుంది. అవేంటో ఒక్కొక్కటి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.
మల్టీ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (MFA): జీఎస్టీ పోర్టల్స్లో సేఫ్టీని పెంచడానికి ఇకపై పన్ను చెల్లించే వారందరికీ MFA అవసరం.
ఇ-వే బిల్ లిమిటేషన్స్: 180 రోజుల కంటే పాత ప్రాథమిక డాక్యుమెంట్లకు మాత్రమే ఇ-వే బిల్లను రూపొందించవచ్చు. మోసాలను తగ్గించడం కోసమే ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు.