చాలామంది రైతులు ఖర్జూరం చెట్లను నాటి ఖర్జూర పంటను ఉత్పత్తి చేసి మార్కెట్లో విక్రయించి మంచి ఆదాయం పొందుతున్నారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్లగొండ జిల్లాలో కొంతమంది రైతులు ఖర్జూర పంటను ఉత్పత్తి చేస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఖర్జూర పంట గురించి నిపుణులు సలహాలు అందిస్తున్నారు. . వారి నుంచి మెలకువలను నేర్చుకోవచ్చు.