వాసవి మాత విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి హాజరుకానున్న రోశయ్య (వీడియో)

Feb 15, 2019, 11:38 AM IST

ప. గో : నేడు పెనుగొండలోని వాసవి ధామ్ లో 150 కోట్లతో నిర్మించిన ఋషి గోత్ర సువర్ణ మందిరం, 90 అడుగుల వాసవి మాత పంచలోహ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం.
హాజరుకానున్న మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ మల్లికార్జున్ రావు, ఎంపీ టిజి వెంకటేష్ పలువురు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు. భారీగా ఇతర రాష్ట్రాల నుండి పెనుగొండ తరలివచ్చిన ఆర్యవైశ్యులు.