Jan 22, 2019, 7:16 PM IST
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలన్నీ వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలేనని చెప్పుకొచ్చారు. కేసీఆర్ పథకాలనే చంద్రబాబు నాయుడు కాపీ కొడుతున్నారని విమర్శించారు.