తెలంగాణలో పెండింగ్ లోని 13 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తుంది.ఇవాళ ఈ స్థానాల్లో అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేసే అవకాశం ఉంది.
డెంగ్యూ వ్యాక్సిన్ పై పరిశోధనలు సాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన తొలి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి.
తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
హీరో నాగ చైతన్యతో ఓ స్టార్ కిడ్ ఎప్పటికీ నటించను అని చెప్పేశారట. అందుకు సమంతనే కారణమట. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏమిటో చూద్దాం..
రోజూ ఒక అరటిపండును తింటే బలంగా ఉంటాం. అలాగే ఎనర్జిటిక్ గా కూడా ఉంటాం. అందులోనూ ఇవి చాలా తక్కువ ధరకే వస్తాయి. హెల్త్ పరంగా ఈ పండ్లే చేసే మేలు వల్ల చాలా మంది అరటిపండ్లను రోజూ తింటుంటారు. అయితే మచ్చలున్న అరటిపండ్లను మాత్రం పక్కన పెట్టేస్తుంటారు. కానీ వీటిని తింటే..
తెలుగు దేశం పార్టీకి ఈసీ ఝలక్ ఇచ్చింది. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పై అభ్యంతరకర పోస్టులు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయరాదని, ఇది వరకే ఉన్న అభ్యంతరకర పోస్టులను తక్షణమే తొలగించాలని ఆదేశించింది.
Boinapally Vinod Kumar Biography: కరీంనగర్ మాజీ ఎంపీ, మలిదశ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు బోయినపల్లి వినోద్కుమార్ బాల్యం, కుటుంబ నేపథ్యం, విద్యార్హతలు, వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితం మొదలైన అంశాలు.
సుమారు7 వేలకు పైగా పాటలకు సంగీతం అందించి, దాదాపు వెయ్యికి పైగా సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన ఘనత ఇళయరాజాది.
రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ అధినేత, పశుపతి కుమార్ పరాస్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్డీఏ సీట్ల సర్దుబాటు విషయంలో తనకు, తన పార్టీకి అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు.
రష్యా అధ్యక్ష పదవిని పుతిన్ మరోసారి దక్కించుకున్నారు.రికార్డు స్థాయి ఓట్లను పుతిన్ పొందారు.
Virat Kohli: మార్చి 22 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) ప్రారంభం కానుంది. ప్రారంభ మ్యాచ్ లో ఎంఎస్ ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్, విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులు తలపడున్నాయి.
ప్రతి తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ల గురించి ఖచ్చితంగా నేర్పించాలి. కానీ చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు శారీరక భద్రత గురించి మాత్రం నేర్పించరు. కానీ పిల్లలకు దీని గురించి ప్రతి పేరెంట్స్ ఖచ్చితంగా చెప్పాలి.
పాలమూరు యువకవి కె.పి లక్ష్మీనరసింహ రచించిన " గద్దెనెక్కినంక '' దీర్ఘ కవితా సంపుటి ఆవిష్కరణ మహబూబ్ నగర్ పట్టణంలో జరిగింది. పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి :
Swaminathan Gurumurthy: కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు వసూలు చేస్తున్న పన్నుల కంటే ఈ రాష్ట్రాలకు కేంద్రం నిధుల కేటాయింపు తక్కువ. ఈ రాష్ట్రాలు అసమానతలను ఆరోపిస్తూ చర్చలు ప్రారంభించాయి, తక్కువ పన్ను విరాళాలు ఉన్నప్పటికీ ఎక్కువ కేటాయింపులతో ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని పేర్కొంది. నిధుల కేటాయింపు తెలిసిన ఎంపీ శశి థరూర్ కూడా దీనిని అసమానతగా అభివర్ణించారు.