Asianet News TeluguAsianet News Telugu

క్రికెట్ ఆస్ట్రేలియా టీమ్ కెప్టెన్‌గా కోహ్లీ...ఆసీస్ ప్లేయర్లకు దక్కని ప్లేస్

2018వ సంవత్సరానికి గాను అత్యత్తమ వన్డే జట్టును ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా. గతేడాది అత్యత్తమంగా రాణించిన క్రికెటర్లను తీసుకుని ఈ జట్టును రూపొందించింది సీఏ. 11 మందితో కూడిన ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా సారథి విరాట్ కోహ్లీని ప్రకటించింది

cricket australia best odi team of 2018
Author
Melbourne VIC, First Published Jan 1, 2019, 12:50 PM IST

2018వ సంవత్సరానికి గాను అత్యత్తమ వన్డే జట్టును ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా. గతేడాది అత్యత్తమంగా రాణించిన క్రికెటర్లను తీసుకుని ఈ జట్టును రూపొందించింది సీఏ. 11 మందితో కూడిన ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా సారథి విరాట్ కోహ్లీని ప్రకటించింది.

ఇందులో భారత్ నుంచి కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, కుల్‌దీప్ యాదవ్‌లకు చోటు లభించగా...ఆసీస్ నుంచి ఏ ఒక్క ప్లేయర్‌కు స్థానం దక్కకపోవడం గమనార్హం. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, బెయిర్ స్టోను ఎంపిక చేసింది.

జట్టు వివరాలు:
విరాట్ కోహ్లీ
రోహిత్ శర్మ
బెయిర్ స్టో
జో రూట్
హెట్ మెయిర్ 
జాస్ బట్లర్
తిషారా పెరీరా
రషీద్ ఖాన్
కుల్దీప్ యాదవ్
ముస్తాఫిజుర్ రెహ్మాన్
బుమ్రా
 

Follow Us:
Download App:
  • android
  • ios