Asianet News TeluguAsianet News Telugu

చిదంబరానికి ఊరట: ఫిబ్రవరి 1వరకు నో అరెస్ట్

ఎయిర్‌సెల్- మ్యాక్సిస్ కేసులో   మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి ఆయన కొడుకు ఊరట లభించింది.

Aircel-Maxis Case: Protection From Arrest to Chidambaram Extended Till Feb 1
Author
New Delhi, First Published Jan 11, 2019, 2:58 PM IST


న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్- మ్యాక్సిస్ కేసులో   మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి ఆయన కొడుకు ఊరట లభించింది. ఈ కేసులో చిదంబరంతో పాటు ఆయన తనయుడు కార్తీని ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ వరకు అరెస్ట్ చేయకూడదని  న్యూఢిల్లీ కోర్టు ఆదేశించింది.

ఈ కేసు విచారణ చేసిన కోర్టు ఫిబ్రవరి 1వ తేదీ వరకు వాయిదా వేస్తూ నిర్ణయం  తీసుకొంది. ఈ కేసు వాయిదా వరకు వీరిద్దరిని కూడ అరెస్ట్  చేయకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 చిదంబరం కేంద్ర ఆర్ధిక మంత్రిగా ఉన్న సమయంలో   ఎయిర్‌సెల్-మ్యాక్సిస్  డీల్‌లో విదేశాల నుండి నిధులు పెట్టుబడి పెట్టే విషయంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios