Asianet News TeluguAsianet News Telugu

యూపీలోని ఫ్యాక్టరీలో పేలుడు: 10 మంది మృతి

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని  బడోహీలోని ఓ ఫ్యాక్టరీలో శనివారం నాడుపేలుడు చోటు చేసుకొంది.ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో  ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

10 Killed in Explosion at Shop in Uttar Pradesh's Bhadohi, Several Feared Trapped in Debris
Author
Lucknow, First Published Feb 23, 2019, 4:41 PM IST

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని  బడోహీలోని ఓ ఫ్యాక్టరీలో శనివారం నాడుపేలుడు చోటు చేసుకొంది.ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో  ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

బహోడీ ప్రాంతంలోని రోహత బజార్‌లో ఓ ఉన్న కార్పెట్ ఫ్యాక్టరీలో అక్రమంగా బాణాసంచా తయారీ చేస్తుండగా ఈ ప్రమాదం వాటిల్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ పేలుడు దాటికి మూడు ఇళ్లు కుప్పకూలిపోయాయి. ఈ భవన శిధిలాల కింద కొందరు ఇరుక్కొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలను చేపట్టారు.  ఈ ఘటనలో ఇప్పటికే 10 మంది మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios