Asianet News TeluguAsianet News Telugu

ఘోర రోడ్డు ప్రమాదం.. 29మంది మృతి

రోడ్డు ప్రమాదంలో 29మంది మృత్యువాతపడినన సంఘటన పోర్చుగల్ లో చోటుచేసుకుంది. పర్యాటకులతో ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. 

29 German tourists killed in Portuguese bus crash
Author
Hyderabad, First Published Apr 18, 2019, 7:36 AM IST

రోడ్డు ప్రమాదంలో 29మంది మృత్యువాతపడినన సంఘటన పోర్చుగల్ లో చోటుచేసుకుంది. పర్యాటకులతో ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 29మంది ప్రాణాలు కోల్పోయారు. 

 ఈ ఘటన పోర్చుగీసు ద్వీపమైన మడైరాలో చోటుచేసుకుంది. మృతిచెందిన వారంతా జర్మనీ దేశానికి చెందినవారిగా సమాచారం. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 55 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios