నేపాల్లో రోడ్డు ప్రమాదం: 16 మంది మృతి
నేపాల్లోని డాంగే సమీపంలో శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఖాట్మాండ్: నేపాల్లోని డాంగే సమీపంలో శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
తులసీపూర్-కాపూర్కోట్ రోడ్డులో 400 మీటర్ల రోడ్డులో బస్సు బోల్తా పడింది. విషయం తెలిసిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.