Asianet News TeluguAsianet News Telugu

అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు దుర్మరణం

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం ఉదయం నల్లచెరువు మండలం ఎర్రగుంటపల్లి వద్ద జాతీయ రహదారిపై కంటైనర్-మినీ వ్యాన్ ఢీకొన్నాయి

road accident in anantapur district
Author
Anantapur, First Published Apr 12, 2019, 7:48 AM IST

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం ఉదయం నల్లచెరువు మండలం ఎర్రగుంటపల్లి వద్ద జాతీయ రహదారిపై కంటైనర్-మినీ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలవ్వగా.. 10 మందికి తీవ్రగాయాలయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios